కుల్వంత్ హాల్ అనే పేరు ఎలా వచ్చింది, ఇంతకీ కుల్వంత్ ఎవరు?

ఆ హాల్ నిర్మాణం పూర్తయిన తర్వాత దానికి సత్య సాయి బాబా సాయి కుల్వంత్ అని పేరు పెట్టారు. ఢిల్లీలో ఉన్నప్పుడు సత్య సాయి బాబా కుల్వంత్ నివాసంలోనే ఉండేవారు. ఆ తర్వాత 11 ఏళ్లకు సత్య సాయి బాబా 2010 ఏప్రిల్ 9వ తేదీన కుల్వంత్ ఇంటికి వెళ్లారు. కుల్వంత్ కుటుంబ సభ్యులను దీవించి అక్కడే రాత్రి భోజనం చేశారు. ప్రస్తుతం కుల్వంత్ ఓ వ్యాధితో బాధపడుతున్నట్లు చెబుతున్నారు.
More From
-
తెలంగాణ నుంచి తిరుపతి వెళ్లే వారికి గుడ్ న్యూస్.. అందుబాటులోకి కొత్త ఎన్ హెచ్ 565 -
బంగారం ధరలు అధోగతి- కనీవినీ ఎరుగనంత పతనం -
PM Modi: అన్నింటికీ సిద్దం అయిపోండి..! ప్రధాని మోడీ షాకింగ్ పిలుపు..! -
సికింద్రాబాద్- విశాఖ ఎక్స్ ప్రెస్ ఇక విజయవాడ వెళ్లదు- డైవర్షన్ రూట్ -
ప్రతీ ఇంటికీ రెండు ఫ్రీ గ్యాస్ సిలెండర్లు-ఇరాన్ వార్ వేళ సర్కార్ ఆఫర్..! -
రైతు భరోసా నిధులు జమ కాలేదా, ఇలా చేయండి- వెంటనే..!! -
మకరరాశి వార్షిక జాతకం ఇలా.. ఈ ఏడాది విశేష లాభాలు! -
ఏపీలో ఉద్యోగులకు సర్కార్ గుడ్ న్యూస్..! ఇకపై ఈ మార్పు..! -
తమిళనాడులో సీన్ రివర్స్-తాజా సర్వేలో హోరాహోరీ-ఎడ్జ్ మాత్రం..! -
విజయ్కు షాకిచ్చిన సర్వే!: ఆ పార్టీకి 180+ సీట్లు -
ధనుస్సు రాశి, మకర రాశి ఏప్రిల్ నెల జాతక ఫలం -
తెలంగాణ కేబినెట్ సంచలన నిర్ణయాలు.. ఆ బిల్లులకు ఆమోదం












Click it and Unblock the Notifications