కుల్వంత్ హాల్ అనే పేరు ఎలా వచ్చింది, ఇంతకీ కుల్వంత్ ఎవరు?

ఆ హాల్ నిర్మాణం పూర్తయిన తర్వాత దానికి సత్య సాయి బాబా సాయి కుల్వంత్ అని పేరు పెట్టారు. ఢిల్లీలో ఉన్నప్పుడు సత్య సాయి బాబా కుల్వంత్ నివాసంలోనే ఉండేవారు. ఆ తర్వాత 11 ఏళ్లకు సత్య సాయి బాబా 2010 ఏప్రిల్ 9వ తేదీన కుల్వంత్ ఇంటికి వెళ్లారు. కుల్వంత్ కుటుంబ సభ్యులను దీవించి అక్కడే రాత్రి భోజనం చేశారు. ప్రస్తుతం కుల్వంత్ ఓ వ్యాధితో బాధపడుతున్నట్లు చెబుతున్నారు.












Click it and Unblock the Notifications