వేగవంతమైన అలర్ట్స్ కోసం
For Daily Alerts
రేపు ఉదయం 9.30 గంటలకు సత్య సాయి బాబా సమాధి
మంగళవారం సాయంత్రం నుండి రేపు మధ్యాహ్నం వరకు భక్తులెవరూ పుట్టపర్తికి రావద్దని కలెక్టర్ సూచించారు. సాయంత్రం 6 గంటలోపు క్యూలైన్లో ఉన్న భక్తులందరికీ దర్శనం కల్పిస్తామని ఆయన తెలిపారు. కాగా, సత్య సాయిబాబాను దర్శించడానికి మంగళవారం రాత్రి 8 గంటలకు వరకు అనుమతి ఇస్తున్నట్లు తొలుత వార్తలు వచ్చాయి. సాయంత్రం నాలుగున్నర నుంచి ఐదున్నర గంటల వరకు ప్రధాని మన్మోహన్ సింగ్, కాంగ్రెసు అధ్యక్షురాలు సోనియా గాంధీ వస్తున్నందున భక్తులను అనుతించబోరు.
Comments
puttaparthi sathya sai central trust prashanthi nilayam sathya saibaba పుట్టపర్తి సత్య సాయి సెంట్రల్ ట్రస్టు ప్రశాంతి నిలయం సత్య సాయిబాబా
English summary
Sathya Sai Baba's last ritual will take place tomorrow between 9.30 AM and 10 AM. Devotees will be permitted to Samadhi after 12 Noon.
Story first published: Wednesday, April 27, 2011, 11:34 [IST]