రేపు ఉదయం 9.30 గంటలకు సత్య సాయి బాబా సమాధి

మంగళవారం సాయంత్రం నుండి రేపు మధ్యాహ్నం వరకు భక్తులెవరూ పుట్టపర్తికి రావద్దని కలెక్టర్ సూచించారు. సాయంత్రం 6 గంటలోపు క్యూలైన్లో ఉన్న భక్తులందరికీ దర్శనం కల్పిస్తామని ఆయన తెలిపారు. కాగా, సత్య సాయిబాబాను దర్శించడానికి మంగళవారం రాత్రి 8 గంటలకు వరకు అనుమతి ఇస్తున్నట్లు తొలుత వార్తలు వచ్చాయి. సాయంత్రం నాలుగున్నర నుంచి ఐదున్నర గంటల వరకు ప్రధాని మన్మోహన్ సింగ్, కాంగ్రెసు అధ్యక్షురాలు సోనియా గాంధీ వస్తున్నందున భక్తులను అనుతించబోరు.
More From
-
సికింద్రాబాద్ స్టేషన్ సిద్దం, ప్రధాని మోదీ ప్రారంభం - ముహూర్తం ఫిక్స్..!! -
మకరరాశి వార్షిక జాతకం ఇలా.. ఈ ఏడాది విశేష లాభాలు! -
రైతు భరోసా నిధులు జమ కాలేదా, ఇలా చేయండి- వెంటనే..!! -
విజయ్కు షాకిచ్చిన సర్వే!: ఆ పార్టీకి 180+ సీట్లు -
"నాకు అమ్మా నాన్న లేరు సార్ మీరే నాకు అమ్మా నాన్న.. పాస్ చేయండి సార్" -
తెలంగాణ ఉద్యోగులకు సర్కార్ గుడ్ న్యూస్-అసెంబ్లీలో ప్రకటన..! -
సికింద్రాబాద్- విశాఖ ఎక్స్ ప్రెస్ ఇక విజయవాడ వెళ్లదు- డైవర్షన్ రూట్ -
తెలంగాణ నుంచి తిరుపతి వెళ్లే వారికి గుడ్ న్యూస్.. అందుబాటులోకి కొత్త ఎన్ హెచ్ 565 -
చైనా బంగారు కవచం.. ప్రపంచ ఆర్థిక వ్యవస్థలో ప్రకంపనలు! -
ఆ భూములు ఇక వారికే, నిషేధం ఎత్తివేత - ప్రభుత్వం సంచలన ఉత్తర్వులు..!! -
అమెరికాలో విమాన ప్రమాదం: రన్ వే పై అడ్డంగా -
కొంపలు అంటుకున్నాయ్: 4 నెలల కనిష్టానికి బంగారం ధరలు












Click it and Unblock the Notifications