ఇంటర్మీడియట్ సెకండియర్లోనూ బాలికలదే పైచేయి, కృష్ణా జిల్లా టాప్

ఇంటర్మీడియట్ ద్వితీయ సంవత్సరం పరీక్ష రాసిన విద్యార్థినీవిద్యార్థుల్లో 63.27 శాతం మంది ఉత్తీర్ణులయ్యారు. నిరుటి కన్నా ఉత్తీర్ణతా శాతం తగ్గింది. మే 2 నాటికి కళాశాలలకు మార్కుల మెమోలను అందిస్తామని పార్థసారథి తెలిపారు. మే 27న ఇంటర్ ద్వితీయ సంవత్సరం సప్లిమెంటరీ పరీక్షలు నిర్వహించనున్నట్లు మంత్రి వెల్లడించారు. ఇందుకు సంబంధించి సప్లిమెంటరీ పరీక్ష ఫీజు చెల్లింపునకు మే 5 ఆఖరి గడువని చెప్పారు.
More From
-
AP SSC & Inter Results 2026: టెన్త్, ఇంటర్ ఫలితాలు అప్పుడే-తేదీలు ఫిక్స్ ! -
today rashiphalalu: నేడు అద్భుత రాజయోగంతో పండుగ చేసుకునే రాశులు ఇవే -
గ్యాస్ సంక్షోభం వేళ కేంద్రం గుడ్ న్యూస్.. వెంటనే ఇలా చేయండి.. -
Jobs: లక్షల్లో జీతం.. గెజిటెడ్ హోదా! డిగ్రీ ఉంటే చాలు.. -
ఇరాన్ కు సపోర్ట్ చేస్తావా..? పాకిస్థాన్ ను కోలుకోలేని దెబ్బ కొట్టిన యూఏఈ.. -
భారత్ కు పాక్ వార్నింగ్: ఇళ్లల్లోకి చొరబడి చంపుతాం.. -
today rashiphalalu: నేడు వీరికి సంపదలు ఇవ్వనున్న సూర్యుడు, లక్కంటే వీరిదే! -
డ్రైవింగ్ లైసెన్స్ విషయంలో తెలంగాణ రవాణా శాఖ సరికొత్త నిర్ణయం! -
షూటింగ్ లో ఉన్న ఇండియాలోనే అత్యంత ఖరీదైన టాప్-5 చిత్రాలు -
ఆ పిచ్చోడిని ఆపండి-గల్ఫ్ అగ్నిగోళం కాకముందే-ఐఏఈఏ మాజీ బాస్ పిలుపు..! -
తిరుమల, అలిపిరిల్లో చిరుతలను గుర్తించడానికి టీటీడీ కొత్త టెక్నాలజీ -
అల్లు అర్జున్-అట్లీ మూవీ టైటిల్ లీక్?.. నెట్టింట రచ్చ!












Click it and Unblock the Notifications