వైయస్ జగన్ వైయస్సార్ వారసుడు కాడు: నారాయణ

ఎన్నికలకు ముందు ప్రజలకు చేసిన వాగ్దానాలను మంత్రులు మరిచిపోయారని, అందువల్ల మళ్లీ ఎన్నికలకు వెళ్లి ప్రజల విశ్వాసం పొందాలని ఆయన అన్నారు. అధికారంలో కొనసాగే హక్కు మంత్రులకు లేదని ఆయన అన్నారు. సంక్షేమ పథకాలను కొనసాగించకపోతే ప్రభుత్వం తిరిగి ఎన్నికలకు వెళ్లాలని ఆయన అన్నారు. సచివాలయానికి పక్షవాతం వచ్చిందని ఆయన వ్యాఖ్యానించారు.












Click it and Unblock the Notifications