అక్బరుద్దీన్ కేసు సిసిఎస్కు, నిందితులను పట్టుకుంటాం: సబితారెడ్డి

అక్బరుద్దీన్పై నిందితులు ఎన్ని రౌండ్లు కాల్పులు జరిపారన్న విషయం విచారణలో తేలుతుందని అన్నారు. అక్బరుద్దీన్ ఆరోగ్యానికి ఎలాంటి సాయం కావాలన్నా ప్రభుత్వం అన్ని రకాలుగా సిద్ధంగా ఉందని ప్రకటించారు. నిందితుల కోసం ప్రత్యేక టీంను పంపించామని చెప్పారు. నిందితులను కఠినంగా శిక్షిస్తామని చెప్పారు. అక్బరుద్దీన్ హెల్త్పై డాక్టర్లతో సమీక్షలు నిర్వహించినట్లు చెప్పారు.












Click it and Unblock the Notifications