వైయస్ కడుపున చెడపుట్టాడు: డిఎల్, మీడియాకు డిఎల్ క్షమాపణ

భూమి, ఆకాశం ఏకమైనా కేంద్రం, రాష్ట్రంలో ప్రభుత్వాన్ని ఎవరూ పడగొట్టలేరని మరో మంత్రి రఘువీరారెడ్డి అన్నారు. నలుగురు అల్లరి మూకలను వెనకేసుకొని చేతకాని పనులు జగన్ చేస్తున్నారని ఆరోపించారు. జగన్ తన ఇష్టం వచ్చిన రీతిలో వ్యవహరిస్తున్నారని దుయ్యబట్టారు. కాగా డిఎల్ ప్రచారం సందర్భంగా కాంగ్రెసు కార్యకర్తలు మీడియాపై దాడి చేశారు. అయితే డిఎల్ రవీంద్రారెడ్డి వారిని సముదాయించి మీడియాకు క్షమాపణలు చెప్పారు.












Click it and Unblock the Notifications