చంద్రబాబు గూండాలతో బెదిరించారు: లక్ష్మీపార్వతి

కాగా వైయస్ఆర్ కాంగ్రెసు పార్టీ కార్యకర్తలు తెలుగుదేశం పార్టీ, కాంగ్రెసులపై ఎన్నికల సంఘంలో ఫిర్యాదు చేశారు. అధికారం, బెదిరింపులకు ఆ రెండు పార్టీలు పాల్పడుతున్నాయని ఫిర్యాదు చేశారు. కడపలో ఎన్నికలు సక్రమంగా జరిగేలా చూడాలని కోరారు.












Click it and Unblock the Notifications