వైయస్ హెలికాప్టర్ క్రాష్ను గుర్తుకు తెస్తున్న దోర్జీ ఖండు మిస్సింగ్

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైయస్ రాజశేఖర్ రెడ్డి ప్రయాణించిన హెలికాప్టర్ నుంచి బయలుదేరిన గంట లోపే సంకేతాలు అందడం ఆగిపోయింది. 2009 సెప్టెంబర్ 2వ తేదీన ఈ సంఘటన చోటు చేసుకుంది. ఆ తర్వాత 24 గంటలకు విషాద వార్త తెలిసింది. హెలికాప్టర్ దట్టమైన నల్లమల అడవుల్లో కూలిపోయి వైయస్ రాజశేఖర రెడ్డి మరణించారు. వైయస్ రాజశేఖర రెడ్డి హెలికాప్టర్ ప్రమాదం నుంచి కూడా ఏ విధమైన పాఠాలు నేర్చుకోలేదని ఖండు సంఘటన తెలియజేస్తోంది.
More From
-
తమిళనాడులో ఆ పార్టీదే అధికారం: విజయ్ రాకతో మారిన ఈక్వేషన్లు -
రేషన్ లబ్దిదారులకు కేంద్రం గుడ్ న్యూస్- మూడు నెలల కోటా ఒకేసారి పంపిణీ -
బంగారం ధరల అంచనాలు తలకిందులు -
మేషరాశి, సింహరాశి, వృశ్చిక రాశి, ధనుస్సు రాశులకు ఏప్రిల్ నెలలో రాజయోగం -
బంగాళాఖాతంపై ఆవర్తనం- ఏపీలోని ఈ జిల్లాల్లో భారీ వర్షాలు -
తులారాశి వార్షిక ఫలం 2026-27: ఈ ఏడాది వీరికి తిరుగేలేదు.. ఈ విషయంలో జాగ్రత్త! -
త్వరలో తిరుపతి, హైదరాబాద్కు నేరుగా రైళ్లు: ఆ జిల్లాకు కేంద్రమంత్రి తీపికబురు! -
రామ్ చరణ్ బర్త్ డేకు బిగ్ సర్ ప్రైజ్: `పెద్ది` నుంచి -
తిరుమలలో సీఎం చంద్రబాబుకు భక్తుల స్పెషల్ రిక్వెస్ట్, అక్కడే ఆదేశాలు..!! -
మహేష్ బాబు కాకుండా ఆ హీరో అంటే చాలా ఇష్టం - కృష్ణ -
ఇరాన్ కు ట్రంప్ డెడ్ లైన్- కౌంట్ డౌన్ బిగిన్స్ -
'ధురంధర్' యలీనా గుట్టురట్టు: నిజమా.. కల్పితమా?












Click it and Unblock the Notifications