తిరుపతి వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

అర్చకులు, జీయంగార్ల మధ్య గొడవ: ఆగిపోయిన స్వామివారి ఊరేగింపు

By Srinivas
|
Google Oneindia TeluguNews

Chittoor District
చిత్తూరు: తిరుపతిలోని గోవిందరాజుల స్వామి వారి ఆలయంలో అర్చకులు, జీయంగార్ల మధ్య మంగళవారం గొడవ జరిగింది. ఉదయం గోవిందరాజుల స్వామి ఆలయ సన్నిధిలోని రామానుజాచార్యుల ఊరేగింపును జీయంగార్లు ప్రారంభించారు. అయితే రామానుజాచార్యుల ఊరేగింపు కోసం అర్చకులు నగలు ఇవ్వలేదు. నగలు ఇవ్వాల్సిందిగా జీయంగార్లు అడిగారు. అర్చకులు ఇవ్వక పోవడంతో ఇరువర్గాల మధ్య ఉద్రిక్త పరిస్థితి చోటు చేసుకుంది.

రామానుజాచార్యుల ఊరేగింపు కోసం నగలు ఇవ్వాలంటూ జీయంగార్లు ఆందోళన చేశారు. నగలు వచ్చిన తర్వాతనే ఊరేగింపు చేస్తామని చెప్పారు. దీంతో స్వామి వారి ఊరేగింపు ఆగిపోయింది.

English summary
Clash took between archakas and jeingar in Tirupati today. Jeingars stopped Ramanujacharya's rath.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X