కడప వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

చిరంజీవిది హడావుడి, పేపర్లలోకి ఎక్కాలనేది చంద్రబాబు కోరిక: రోజా

By Srinivas
|
Google Oneindia TeluguNews

Roja
కడప: ప్రజారాజ్యం పార్టీ అధ్యక్షుడు చిరంజీవి, తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు చంద్రబాబునాయుడు కడప ఉప ఎన్నికల సందర్భంగా తమ ప్రచారంలో హడావుడి చేస్తున్నారని ప్రముఖ సినీ నటి, రాజకీయ నాయకురాలు రోజా మంగళవారం అన్నారు. మాజీ పార్లమెంటు సభ్యుడు వైయస్ జగన్మోహన్ రెడ్డి, విజయమ్మలు గెలిపించడానికి ప్రజలు సిద్ధంగా ఉన్నారన్నారు. చిరంజీవి తన ప్రచారంలో ప్రజలను రెచ్చగొట్టేలా చర్యలు చేస్తున్నారు. కడప జిల్లా ప్రజలు తమ పౌరుషాన్ని మే 8న జరిగే ఉప ఎన్నికల్లో చూపిస్తారని అన్నారు.

చంద్రబాబునాయుడు పేపర్లకు ఎక్కడానికి కడప ప్రచారంలో పాల్గొని వెళ్లిపోయారన్నారు. తెలుగుదేశం పార్టీ అభ్యర్థులను ప్రజలు గుర్తించే స్థితిలోనే లేరన్నారు. జగన్ భారీ మెజార్టీతో గెలవడం ఖాయమన్నారు. దివంగత ముఖ్యమంత్రి వైయస్ రాజశేఖరరెడ్డి పోటో పెట్టుకొనే హక్కు కాంగ్రెసుకు లేదన్నారు.

English summary
Cine heroine, political leader Roja blamed Chiranjeevi for his attitude in campaign. She said no one person in Kadapa is not finding TDP candidates.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X