కడప ఉప ఎన్నిలు వైయస్కు, జగన్కు మధ్య పోరు: మల్లు భట్టి

దివంగత ముఖ్యమంత్రి వైయస్ రాజశేఖరరెడ్డి మతతత్వాలకు దూరంగా ఉన్నారని ఎమ్మెల్యే గండ్ర వెంకటరమణారెడ్డి అన్నారు. వైయస్ రాముడైతే వివేకా లక్ష్మణుడు అని పొగిడారు. ఐదు రాష్ట్రాల ఎన్నికల తర్వాత అధిష్టానం తెలంగాణ ప్రకటన ఖచ్చితంగా చేస్తుందని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు. కాగా ప్రభుత్వాన్ని కూల్చాలనే జగన్ అనుకుంటున్నారని మరో నేత కమలాకరరావు అన్నారు. అహంకారంతోనే జగన్ కాంగ్రెసు పార్టీని వీడాడని అన్నారు. సోనియాను జగన్ విమర్శించడం సరికాదన్నారు.
More From
-
తెలంగాణ బడ్జెట్ లో కొత్త పథకాలు, శాఖల వారీ కేటాయింపులు..!! -
పంచె కట్టులో మెరిసిన జగన్, సతీ సమేతంగా ఉగాది వేడుకలు -
అందరికీ హెల్త్ ప్రొఫైల్! వైద్యరంగంలో 'తెలంగాణ రైజింగ్' -
మహిళలకు రూ 2500, పెన్షన్ల పెంపుపై బడ్జెట్ లో తేల్చిందిదే..!! -
స్కూల్స్ లో బ్రేక్ఫాస్ట్.. ఇంటర్ విద్యార్ధులకు కొత్త పథకం -
భట్టి బడ్జెట్ తో ఉద్యోగులకు దక్కిందేంటి..!! -
ప్రతి నెల రూ.2 వేల స్కాలర్ షిప్, విద్యార్థుల కోసం అభయహస్తం -
జగన్కు విజయమ్మ షాక్: నీ చెల్లికి, మేనల్లుడికి అన్యాయం చేశావు -
మనసు మార్చుకున్న బాలినేని, నెక్స్ట్ ఇక...!? -
వైసీపీలోకి రీ ఎంట్రీ పై తేల్చేసిన బాలినేని, ఆయన నాయకుడు మాత్రమే కాదు..!! -
చర్లపల్లి నుంచి ఏపీ మీదుగా కొత్త అమృత్ భారత్-హాల్ట్ లు ఇవే, ఆ రోజు నుంచే..! -
రైతు భరోసా నిధుల విడుదల వేళ మరో ట్విస్ట్, కీలక మార్పులు..!!












Click it and Unblock the Notifications