లాడెన్పై ఏకపక్ష దాడికి పాక్కు క్షమాపణ చెప్పే ప్రసక్తి లేదు: అమెరికా

ఈ దేశానికి లాడెన్ ఒకటో నెంబర్ శత్రువు అని, చాలా చాలా మంది పౌరులను హతమార్చాడని, క్షమాపణలేవీ ఉండవని కార్నే అన్నారు. అమెరికా కమెండో ఆపరేషన్ ఏకపక్షమూ, అనధికారయుతమని పాకిస్తాన్ సోమవారం వ్యాఖ్యానించింది. ఇస్లామ్పై తాము యుద్ధం చేయడం లేదని శ్వేతసౌధం స్పష్టం చేసింది. లాడెన్ ముస్లిం నాయకుడు కాడని, లాడెన్ సామూహిక హత్యకాండకు పాల్పడిన వ్యక్తి అని బుష్తో పాటు ప్రస్తుత అధ్యక్షుడు బరాక్ ఒబామా చెప్పారని అన్నారు. ముస్లింలను కూడా లాడెన్ హత్య చేశాడని అన్నారు.
అమెరికాను, అమెరికన్లను కాపాడుకోవడానికి తాము ఆల్ ఖైదాపై తమ పోరాటానికి పాకిస్తాన్ ముస్లింలు, ఇతర దేశాల్లోని ముస్లింలు, ముస్లిం అమెరికన్లు తమకు సహకరించారని ఆయన అన్నారు.
More From
-
మరణించిన చిన్నారులతో ఇరాన్ స్పీకర్ 'శాంతి' ప్రయాణం! -
బట్టబయలవుతున్న పాకిస్థాన్ కుట్ర బుద్ధి.. "కీలుబొమ్మ"గా మారిందా ?? -
బుమ్రా బౌలింగ్.. అంత ఏం లేదు: వైభవ్ సూర్యవంశీ -
Tamil Nadu Survey: తమిళనాడు విజేతను తేల్చేసిన ఏబీపీ సర్వే-ఎవరికెన్ని సీట్లంటే..? -
ప్రతిసారి హిట్ ఎలా కొడతావ్ అన్న! -
వాస్తు ప్రకారం ఐశ్వర్యాన్ని తెచ్చేది మనీప్లాంట్ కాదు.. 'క్రాసులా' మొక్కను పెంచాలి -
కేసీఆర్ ఫోన్, పరుగులు పెట్టిన ఆఫీసర్లు. -
మరో 100 కోట్ల బొమ్మ.. హిట్ మీద హిట్ కొట్టడం నీకే సాధ్యం అన్న -
విద్యార్థులకు గుడ్ న్యూస్.. మరో 4 రోజులు స్కూళ్లకు సెలవులు..! -
మూడు జోన్లుగా తిరుమల -
IPL 2025: రూ.26 కోట్ల ఆటగాడు ముంచితే.. రూ.2.6 కోట్ల కుర్రాడు గెలిపించాడు! -
ఈ రాశులకు అద్భుతం జరగబోతోంది












Click it and Unblock the Notifications