కురుక్షేత్రంలో అభిమన్యుడిపైలా నాపై ముప్పేట దాడి: వైయస్ జగన్
పత్రికలు, కాంగ్రెసు, తెలుదేశం పార్టీలు ఓటు 500 రూపాయల చొప్పున పంచుతున్నాయని ఆయన ఆరోపించారు. కాంగ్రెసు పార్టీ కుట్రను ప్రజలు అర్థం చేసుకుంటున్నారని ఆయన అన్నారు. కాంగ్రెసు అధ్యక్షురాలు సోనియా గాంధీకి దిమ్మ తిరిగే విధంగా వైయస్సార్ కాంగ్రెసు పార్టీ అభ్యర్థులను గెలిపించాలని ఆయన ఓటర్లను కోరారు. తాను బిజెపితో పొత్తు పెట్టుకునేది లేదని ఆయన స్పష్టం చేశారు.
Comments
ys jagan ysr congress kadapa bypolls sonia gandhi kadapa వైయస్ జగన్ వైయస్సార్ కాంగ్రెసు కడప ఉప ఎన్నికలు సోనియా గాంధీ కడప
English summary
YSR Congress Party Kadapa candidate YS Jagan has made comment that opponents are attacking from all sides on him like attack on Abhimanyu in Kurukshetra.
Story first published: Thursday, May 5, 2011, 15:58 [IST]