జగన్ ఎవ్వరి మాట వినడు, మరికొందరు నా బాటలోనే: కాటసాని

ఇటీవల పులివెందులలో చిరంజీవి ప్రచారం చేస్తున్న సమయంలో జగన్ వర్గం కోడిగుడ్లు విసరడం బాధ కలిగించిందన్నారు. ప్రతి ఒక్కరికి ప్రచారం చేసుకునే హక్కు ఉందని కానీ అలా గుడ్లు విసరడం అన్యాయమని చెప్పారు. ప్రజాస్వామ్యంలో ప్రతి ఒక్కరికి ఓట్లు అడిగే హక్కు ఉందన్నారు. ఒక లౌకిక వాదిగా బిజెపితో కలుస్తానని జగన్ చెప్పడం తనను కలిచి వేసిందన్నారు. జగన్ బిజెపితో కుమ్మక్కయ్యారన్నారు. మొదటి నుండి కాంగ్రెసులో ఉన్న తమకు ఆ వ్యాఖ్యలు నచ్చలేదన్నారు. తనకు డిప్యూటీ స్పీకర్ నాదెండ్ల మనోహర్ నోటీసులు పంపించారని తెలిసిందని, అయితే తనకు అవి అందలేదని చెప్పారు. తాను తాఖీదులకు భయపడి వెనక్కి తిరిగి రాలేదన్నారు. కేవలం జగన్ పోకడ నచ్చకనే వెనక్కి వచ్చానని చెప్పారు. జగన్ ఇప్పటి వరకు పార్టీ విధివిధానాలపై సమావేశం నిర్వహించిన దాఖలాలు లేవు.
జగన్కు ప్రజాస్వామ్యంపై నమ్మకం లేదని ఆరోపించారు. జగన్ ఒంటెత్తు పోకడలలో మార్పు రావాలని కోరుకుంటున్నట్టు చెప్పారు. ఆయన తీరుపై ఎమ్మెల్యేలకు, కార్యకర్తలకు అందరికీ అసంతృప్తి ఉందన్నారు. పోసాని మురళీ కృష్ణను వెంట బెట్టుకొని చిరంజీవిపై విమర్శలు చేయించవలసిన అవసరం లేదన్నారు. పోసాని తదితరుల వెనుక ఎవరు ఉన్నారో ప్రజలందరికీ తెలుసున్నారు. తాను ఇన్నాళ్లూ జగన్తో ఉన్నప్పటికీ చిరంజీవిని ఎక్కడా విమర్శించలేదన్నారు. చిరంజీవిపై విశ్వాసంతోనే తాను తిరిగి వచ్చినట్లు చెప్పారు.
-
చిరంజీవికి ఎన్టీఆర్ అవార్డు.. అట్టహాసంగా గద్దర్ అవార్డ్స్ -
ఈ రాత్రికి ఆయనొక్క మాట చెబితే చాలు.. బంగారం తలకిందులే! -
60 ఏళ్ల క్రితం ఏం జరిగింది? పరాభవ నామ సంవత్సరం.. పేరులోనే కీడు? -
ఇరాన్ వార్ నుంచి తప్పుకుంటాం కానీ..! ఎదురుదెబ్పల వేళ ట్రంప్ సంకేతం..! -
ఉస్తాద్ భగత్ సింగ్ ట్విట్టర్ రివ్యూ: బొమ్మ బ్లాక్ బస్టర్..!! -
కుంభరాశి వారికి ఉగాది నుండి జరిగేదిదే! -
తీవ్ర సంక్షోభంలో పాకిస్తాన్- ప్రధాని షరీఫ్ అనూహ్య ఆదేశాలు -
విశాఖపట్నం-తిరుపతి మధ్య మరో రెగ్యులర్ ఎక్స్ ప్రెస్-ఈ రోజుల్లో..! హాల్ట్ లు ఇవే..! -
Tenth Exams: కన్నీళ్లు తెప్పిస్తున్న దృశ్యం. ఆక్సిజన్ సాయంతో పరీక్ష రాసిన విద్యార్ధి -
`ఉస్తాద్` కోసం పవన్ రెమ్యునరేషన్ -
ఈ సీన్ పై సస్పెన్స్ వీడింది- క్లారిటీగా చెప్పిన శ్రీలీల -
H-1B Visa ఫీజు వ్యవహారం భారీ ట్విస్ట్- బ్యాక్ ఫైర్












Click it and Unblock the Notifications