పితృత్వం కేసులో ఎన్డి తివారీకి చుక్కెదురు, రక్తనమూనాలపై ఆదేశాలు

రోహిత్ శేఖర్ తివారీకి పుట్టాడా, లేదా అని తేల్చడానికి డిఎన్ఎ పరీక్షలు నిర్వహించాలని కోర్టు నిర్ణయించింది. ఇందుకు గాను రక్తం నమూనాలు ఇవ్వాలని హైకోర్టు తివారీని ఆదేశించింది. అయితే, ఏదో కారణంతో తివారీని దాటేస్తూ వస్తున్నారు. తన రక్తం నమూనాలను పంపుతానని ఆయన చెప్పారు. అది కుదరదని, తివారీ స్వయంగా వచ్చి రక్తం నమూనాలు ఇవ్వాలని హైకోర్టు తేల్చి చెప్పింది. తన పరువును తీయడానికే ఈ విధమైన కేసు వేశారని తివారీ ఆరోపిస్తున్నారు. అయితే, తన తల్లితో వైవాహికేతర సంబంధం వల్ల తాను తివారీకి పుట్టానని, అందువల్ల తనను తివారీ పుత్రుడిగా ప్రకటించాలని రోహిత్ శేఖర్ అంటున్నాడు.
More From
-
తులా రాశి, వృశ్చిక రాశి ఏప్రిల్ నెల జాతక ఫలం -
PM Modi: అన్నింటికీ సిద్దం అయిపోండి..! ప్రధాని మోడీ షాకింగ్ పిలుపు..! -
బంగారం ధరలు అధోగతి- కనీవినీ ఎరుగనంత పతనం -
సికింద్రాబాద్ స్టేషన్ సిద్దం, ప్రధాని మోదీ ప్రారంభం - ముహూర్తం ఫిక్స్..!! -
ఇరాన్ ను లేపేద్దాం రండి: ప్రపంచ దేశాలకు నెతన్యాహు పిలుపు -
మహేష్ బాబు కాకుండా ఆ హీరో అంటే చాలా ఇష్టం - కృష్ణ -
క్రికెట్ రాజకీయాలకు బలైన రియల్ లైఫ్ 'ధురంధర్' ఆదిత్య ధర్! -
విజయ్ సంచలనం.. టీవీకే అభ్యర్థుల ఫుల్ జాబితా విడుదల.. -
తులారాశి వార్షిక ఫలం 2026-27: ఈ ఏడాది వీరికి తిరుగేలేదు.. ఈ విషయంలో జాగ్రత్త! -
మకరరాశి వార్షిక జాతకం ఇలా.. ఈ ఏడాది విశేష లాభాలు! -
రైతు భరోసా నిధులు జమ కాలేదా, ఇలా చేయండి- వెంటనే..!! -
India Post GDS 2nd merit list 2026: పోస్టల్ జాబ్స్ సెకండ్ మెరిట్ లిస్ట్ పై అప్డేట్..!












Click it and Unblock the Notifications