తిరుపతి లోయలో పడిన బస్సు: 12 మందికి తీవ్రగాయాలు
ఈ ప్రమాదానికి పూర్తిగా డ్రైవర్ నిర్లక్ష్యమే కారణమని తెలుస్తోంది. తిరుమలకు వెళ్లడానికి, రావడానికి ఒకే దారి ఉంటుంది. కొండపైకి వెళ్లడానికి పలు మూలలు ఉంటాయి. ఇలాంటి సమయంలో డ్రైవర్ అప్రమత్తంగా ఉండాలి. కానీ ఈ బస్సు డ్రైవర్ ముందున్న వాహనాన్ని ఓవర్ టేక్ చేయబోవడంతో మొదటి ఘాట్ రోడ్డులోని 44వ మలుపు వద్ద లోయలో పడినట్టుగా తెలుస్తోంది. డ్రైవర్ స్పీడ్ లిమిట్ కూడా క్రాస్ చేసినట్టు తెలుస్తోంది.
Comments
English summary
12 devotees injured with accident in Tirumala. They sent to Tirupati hospital.
Story first published: Sunday, May 15, 2011, 15:57 [IST]