గులాం నబీ ఆజాద్తో ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి వ్యతిరేకుల భేటీ

పెద్దిరెడ్డి రామచంద్రా రెడ్డి, కుతూహలమ్మ బహిరంగంగానే ముఖ్యమంత్రిపై విమర్శల వర్షం కురిపిస్తున్నారు. కిరణ్ కుమార్ రెడ్డి ముఖ్యమంత్రి కావడం వల్ల సొంత జిల్లావాళ్లే సంతోషించడం లేదని, రాష్ట్ర ప్రజలు ఎలా సంతోషిస్తారని కుతూహలమ్మ అన్నారు. ముఖ్యమంత్రికి ప్లాన్ లేదు, యాక్షన్ లేదని వ్యాఖ్యానించారు. కిరణ్ కుమార్ రెడ్డి సంగతి తాను చూస్తానని, ఆయనను వ్యతిరేకిస్తానని పెద్దిరెడ్డి రామచంద్రా రెడ్డి మొదటి నుంచి చెబుతూ వస్తున్నారు. షాజహాన్, రవి వైయస్సార్ కాంగ్రెసు పార్టీ అధ్యక్షుడు వైయస్ జగన్తో వెళ్లడానికి సిద్ధపడ్డారు. రవి చిత్తూరు జిల్లాకు మంత్రి మంత్రి గల్లా అరుణకుమారి పట్ల తీవ్ర అసంతృప్తితో ఉన్నారు.
More From
-
బంగారం ధరలు అధోగతి- కనీవినీ ఎరుగనంత పతనం -
సికింద్రాబాద్ స్టేషన్ సిద్దం, ప్రధాని మోదీ ప్రారంభం - ముహూర్తం ఫిక్స్..!! -
మకరరాశి వార్షిక జాతకం ఇలా.. ఈ ఏడాది విశేష లాభాలు! -
రైతు భరోసా నిధులు జమ కాలేదా, ఇలా చేయండి- వెంటనే..!! -
విజయ్కు షాకిచ్చిన సర్వే!: ఆ పార్టీకి 180+ సీట్లు -
"నాకు అమ్మా నాన్న లేరు సార్ మీరే నాకు అమ్మా నాన్న.. పాస్ చేయండి సార్" -
తెలంగాణ ఉద్యోగులకు సర్కార్ గుడ్ న్యూస్-అసెంబ్లీలో ప్రకటన..! -
సికింద్రాబాద్- విశాఖ ఎక్స్ ప్రెస్ ఇక విజయవాడ వెళ్లదు- డైవర్షన్ రూట్ -
తెలంగాణ నుంచి తిరుపతి వెళ్లే వారికి గుడ్ న్యూస్.. అందుబాటులోకి కొత్త ఎన్ హెచ్ 565 -
చైనా బంగారు కవచం.. ప్రపంచ ఆర్థిక వ్యవస్థలో ప్రకంపనలు! -
ఆ భూములు ఇక వారికే, నిషేధం ఎత్తివేత - ప్రభుత్వం సంచలన ఉత్తర్వులు..!! -
అమెరికాలో విమాన ప్రమాదం: రన్ వే పై అడ్డంగా












Click it and Unblock the Notifications