వేగవంతమైన అలర్ట్స్ కోసం
For Daily Alerts
వేలానికి గాజువాక పోలీసు స్టేషన్: విశాఖపట్నం కోర్టు సంచలన తీర్పు
అయితే పోలీసులు ఆ విషయాన్ని నిర్లక్ష్యంగా తీసుకున్నారు. దీంతో రాము మరోసారి కోర్టుకు వెళ్లారు. దీంతో కోర్టు మంగళవారం రాముకు రూ.లక్షన్నర ఇవ్వాలని, లేనిచో పోలీసు స్టేషన్లో ఉన్న వస్తువులను అమ్మి నష్ట పరిహారం ఇవ్వాలని ఆదేశించింది. కాగా ఈ కేసులో ప్రతివాదులుగా విశాఖ డిఐజి, ఐజి, హోంశాఖ సెక్రటరీ, గాజువాక పోలీసులను పేర్కొన్నారు. ఈ కేసులో ప్రత్యక్షంగా స్పష్టమైన ఆధారాలు కూడా ఉన్నాయి. అంతేకాదు ఇప్పటి వరకు ప్రతివాదులు ఎవరూ కోర్టుకు స్వయంగా హాజరు కాలేదు. కోర్టు నోటీసులు ఇస్తే మాత్రం తీసుకున్నారంట.
Comments
English summary
Vishaka court gave variety justice today that to sale Gajuwaka police station for victim Ramu.
Story first published: Tuesday, May 17, 2011, 16:42 [IST]