వేలానికి గాజువాక పోలీసు స్టేషన్: విశాఖపట్నం కోర్టు సంచలన తీర్పు

అయితే పోలీసులు ఆ విషయాన్ని నిర్లక్ష్యంగా తీసుకున్నారు. దీంతో రాము మరోసారి కోర్టుకు వెళ్లారు. దీంతో కోర్టు మంగళవారం రాముకు రూ.లక్షన్నర ఇవ్వాలని, లేనిచో పోలీసు స్టేషన్లో ఉన్న వస్తువులను అమ్మి నష్ట పరిహారం ఇవ్వాలని ఆదేశించింది. కాగా ఈ కేసులో ప్రతివాదులుగా విశాఖ డిఐజి, ఐజి, హోంశాఖ సెక్రటరీ, గాజువాక పోలీసులను పేర్కొన్నారు. ఈ కేసులో ప్రత్యక్షంగా స్పష్టమైన ఆధారాలు కూడా ఉన్నాయి. అంతేకాదు ఇప్పటి వరకు ప్రతివాదులు ఎవరూ కోర్టుకు స్వయంగా హాజరు కాలేదు. కోర్టు నోటీసులు ఇస్తే మాత్రం తీసుకున్నారంట.












Click it and Unblock the Notifications