జగన్ ఎమ్మెల్యేల పని అంతేనా: రాజ్యాంగ నిపుణులతో చర్చలు

గత కొద్ది నెలలుగా ప్రభుత్వ చీఫ్ విప్ మల్లుభట్టి విక్రమార్క తిరుగుబాటు శాసనసభ్యులతో చర్చలు జరుపుతున్నారు. అనర్హత వేటు పడితే ఉప ఎన్నికల్లోనే కాదు, వచ్చే ఎన్నికల్లో కూడా పోటీ చేయడానికి వీలు కాదని ఆయన వారిని హెచ్చరించినట్లు తెలుస్తోంది. అనర్హత వేటు పడితే ఆరేళ్ల పాటు ఎన్నికల్లో పోటీ చేయడంపై నిషేధం విధిస్తారని ఆయన చెప్పినట్లు తెలుస్తోంది.
ఫిరాయింపుల నిరోధక చట్టంపై పూర్తి వివరణ కోసం వైయస్ జగన్ వర్గం ఎమ్మెల్యేలు రాజ్యాంగ నిపుణులను సంప్రదిస్తున్నట్లు తెలుస్తోంది. ఎన్నికల్లో పాల్గొనకుండా నిషేధం విధించే హక్కు ఎన్నికల కమీషన్కు లేదా ఎన్నికల ట్రిబ్యునల్కు మాత్రమే ఉంటుందని, అటువంటి హక్కు స్పీకర్కు లేదని వైయస్సార్ కాంగ్రెసు పార్టీ నాయకులు చెబుతున్నారు. స్పీకర్ అనర్హత వేటు మాత్రమే వేయగలరని చెబుతున్నారు.
More From
-
రైతులకు శుభవార్త.. రైతు భరోసాపై కీలక ప్రకటన చేసిన మంత్రి! -
భారత్పై అమెరికా దర్యాప్తు. సెక్షన్ 301 ప్రయోగించిన ట్రంప్ -
విద్యా సంస్థలకు రేపు రెండో శనివారం సెలవు రద్దు, ఒంటి పూట బడులపై తాజా నిర్ణయం..!! -
ఈ నెల 15 నుంచి అశుభ దినాలు ప్రారంభం- చేయకూడని కార్యక్రమాలు -
భారతీయులకు భారీ శుభవార్త.. హెచ్-1బీ ఆంక్షలు ఎత్తివేత..?? -
లాక్ డౌన్ లోకి పాకిస్థాన్.. ఇప్పట్లో బయట పడడం కష్టమే..!! -
కుప్పకూలిపోయిన గ్యాస్ బుకింగ్ సిస్టమ్! ఇలా చేస్తేనే గ్యాస్ బుకింగ్ -
హైదరాబాద్ లో మరో అద్దిరిపోయే రైల్వే స్టేషన్ -
అరే.. ఏంట్రా ఇది: శతకోటి దరిద్రాలకు అనంతకోటి ఉపాయాలన్నట్టు -
భారత్ బిగ్ టర్న్: షాక్ ఇచ్చిన చైనా, రష్యా ఐరాస వేదికగా హైడ్రామా -
తెలంగాణా రైతులకు కేంద్రం తీపికబురు! -
విజయవాడ- నిడదవోలు రైల్వే రూట్ లో ఇకపై.. !!












Click it and Unblock the Notifications