గడ్చిరోలీ ఎదురుకాల్పుల్లో 15 మంది మావోయిస్టుల హతం

Naxals
గడ్చిరోలీ: మాహారాష్ట్రలోని గడ్చిరోలీలో గురువారం జరిగిన ఎదురుకాల్పుల్లో 15 మంది మావోయిస్టులు, నలుగురు పోలీసులు మరణించారు. మృతుల సంఖ్య పెరగవచ్చునని భావిస్తున్నారు. గడ్చిరోలీలోని భామ్రాఘడ్ తాలూకా నార్గొండ గ్రామంలో ఈ ఎదురుకాల్పులు జరిగాయి. గురువారం ఉదయం పోలీసు బలగాలకు, మావోయిస్టులకు మధ్య ఎదురు కాల్పులు ప్రారంభమయ్యాయి. కొన్ని గంటల పాటు ఈ ఎదురు కాల్పులు జరిగాయి. పోలీసు బలగాలకు, మావోయిస్టులకు మధ్య గురువారం ఉదయం ఎనిమిది గంటలకు ఎదురు కాల్పులు ప్రారంభమైనట్లు సమాచారం. నార్గొండ అటవీ ప్రాంతంలో ఈ ఎదురు కాల్పులు జరిగాయి. ఇటీవలి కాలంలో ఇంత భారీ ఎదురు కాల్పులు జరగడం ఇదే ప్రథమం.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+