పదవి రాగానే జానారెడ్డి మౌనం వహించారు: హరీష్ రావు

తెలంగాణలో తాగునీటి సమస్య లేదా అని ప్రశ్నించారు. సమైక్యాంధ్ర జెఏసిలో కొందరు టిఆర్ఎస్ అధినేత కెసిఆర్ను బిన్ లాడెన్తో పోల్చారని, తెలంగాణకు న్యాయం చేయని ఆంధ్ర ప్రాంత నేతలు బిన్ లాడెన్లా, కెసిఆర్ బిన్ లాడెనా చెప్పాలన్నారు. సమైక్యాంధ్ర అంటున్న సిపిఎం రాఘవులు, టిడిపి అధినేత చంద్రబాబుకు, నిత్యం రాజ్యాంగం చంకలో పెట్టుకొనే లోక్ సత్తా అధ్యక్షుడు జయ ప్రకాశ్ నారాయణకు తెలంగాణకు జరుగుతున్న అన్యాయం కనిపించడం లేదా అని ప్రశ్నించారు. ప్రభుత్వం తెలంగాణ నిధులు ఆంధ్రకు మళ్లిస్తున్నాయన్నారు. ప్రభుత్వ చర్యల కారణంగా తెలంగాణకు కష్టం, ఆంధ్రకు సుఖంగా ఉన్నదన్నారు.
More From
-
AP Inter Results: ఏపీలో ఇంటర్ ఫలితాల ముహూర్తం ఫిక్స్, అఫీషియల్..!! -
పాకిస్థాన్ కు ఎగిరి గంతేసే వార్త.. ఒకేసారి రూ. 41,500 కోట్లు సాయం అందింది..!! -
కెరీర్ లోనే ఫస్ట్ ప్లాఫ్.. ఎలా తట్టుకుంటున్నావ్ అన్నా..!! -
రాజ్యసభకు టీడీపీ, బీజేపీ నుంచి ఊహించని అభ్యర్దులు- జనసేన నుంచి ఆయనే..!! -
వాస్తు ప్రకారం ఏ రాశివారికి ఏ దిక్కులో ఉండే ఇళ్లు కలిసివస్తాయి? -
వారి గ్రీన్ కార్డులు అవుట్ -
US Visa: స్లాట్లు ఓపెన్. కానీ ప్రయాణం సేఫ్ కాదు! -
సీనియర్ ఎన్టీఆర్కు బాగా ఇష్టమైన చిరంజీవి సినిమా -
కలియుగ వైకుంఠంలో అద్భుతం; తిరుమల చరిత్రలో తొలిసారి.. -
ఒంటి పూట బడుల వేళల్లో మార్పు, ఇక నుంచి..!? -
అండగా నిలిచిన భారత్ కు థ్యాంక్స్: ఇరాన్ సంచలన ప్రకటన -
బెంగళూరుకు వందేభారత్ స్లీపర్, రైల్వే మంత్రి ప్రకటన- రూట్, హాల్టింగ్..!!












Click it and Unblock the Notifications