పదవి రాగానే జానారెడ్డి మౌనం వహించారు: హరీష్ రావు

తెలంగాణలో తాగునీటి సమస్య లేదా అని ప్రశ్నించారు. సమైక్యాంధ్ర జెఏసిలో కొందరు టిఆర్ఎస్ అధినేత కెసిఆర్ను బిన్ లాడెన్తో పోల్చారని, తెలంగాణకు న్యాయం చేయని ఆంధ్ర ప్రాంత నేతలు బిన్ లాడెన్లా, కెసిఆర్ బిన్ లాడెనా చెప్పాలన్నారు. సమైక్యాంధ్ర అంటున్న సిపిఎం రాఘవులు, టిడిపి అధినేత చంద్రబాబుకు, నిత్యం రాజ్యాంగం చంకలో పెట్టుకొనే లోక్ సత్తా అధ్యక్షుడు జయ ప్రకాశ్ నారాయణకు తెలంగాణకు జరుగుతున్న అన్యాయం కనిపించడం లేదా అని ప్రశ్నించారు. ప్రభుత్వం తెలంగాణ నిధులు ఆంధ్రకు మళ్లిస్తున్నాయన్నారు. ప్రభుత్వ చర్యల కారణంగా తెలంగాణకు కష్టం, ఆంధ్రకు సుఖంగా ఉన్నదన్నారు.












Click it and Unblock the Notifications