పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రిగా దీదీ మమతా బెనర్జీ ప్రమాణం

కేంద్ర మంత్రులు ప్రణబ్ ముఖర్జీ, చిదంబరం, ఆంటోనీ, మునియప్ప కూడా మమతా బెనర్జీ ప్రమాణ స్వీకార కార్యక్రమానికి హాజరయ్యారు. మంత్రివర్గంలో తృణమూల్ కాంగ్రెసుకు చెందిన 37 మంది చేరారు. కాంగ్రెసు కూడా మమతా మంత్రివర్గంలో చేరింది. కాంగ్రెసుకు చెందిన ఏడుగురు శాసనసభ్యులు మంత్రులుగా ప్రమాణ స్వీకారం చేశారు. తాము మంత్రివర్గంలో చేరుతున్నామని, తమ జాబితాను మమతాకు ఇచ్చామని అంతకు ముందు కేంద్ర మంత్రి ఆంటోనీ మీడియా ప్రతినిధులతో చెప్పారు.












Click it and Unblock the Notifications