వైయస్ జగన్ కోవర్టులు లేరు: ఆనం వివేకానంద రెడ్డి

కాంగ్రెస్పార్టీలో కోవర్టును తయారు చేసింది జగనేనని ఆయన అన్నారు. జగన్తో పాటు కోవర్టులంతా బయటకు వెళ్లిపోయారని ఆనం తెలిపారు. రాష్ట్ర మంత్రి వర్గంలో కూడా జగన్ కోవర్టులు ఎవరూ లేరని ఆయన అన్నారు. ముఖ్యమంత్రిపై ఒకరిద్దరు ఫిర్యాదు చేసినప్పటికీ సీఎం మార్పు ఉండదని ఆనం వివేకానందరెడ్డి అన్నారు. రాష్ట్ర మంత్రివర్గంలో కోవర్టులున్నారని వస్తున్న విమర్శల నేపథ్యంలో వివేకానంద రెడ్డి ఆ విధంగా అన్నారు.
More From
-
కటౌట్ కు తగ్గ పర్ఫెక్ట్ ఫిల్మ్- టైటిల్ గూస్ బంప్స్: విజువల్ వండర్ -
AP Inter Results: ఏపీలో ఇంటర్ ఫలితాల ముహూర్తం ఫిక్స్, అఫీషియల్..!! -
పాకిస్థాన్ కు ఎగిరి గంతేసే వార్త.. ఒకేసారి రూ. 41,500 కోట్లు సాయం అందింది..!! -
కెరీర్ లోనే ఫస్ట్ ప్లాఫ్.. ఎలా తట్టుకుంటున్నావ్ అన్నా..!! -
రాజ్యసభకు టీడీపీ, బీజేపీ నుంచి ఊహించని అభ్యర్దులు- జనసేన నుంచి ఆయనే..!! -
వాస్తు ప్రకారం ఏ రాశివారికి ఏ దిక్కులో ఉండే ఇళ్లు కలిసివస్తాయి? -
వారి గ్రీన్ కార్డులు అవుట్ -
US Visa: స్లాట్లు ఓపెన్. కానీ ప్రయాణం సేఫ్ కాదు! -
సీనియర్ ఎన్టీఆర్కు బాగా ఇష్టమైన చిరంజీవి సినిమా -
కలియుగ వైకుంఠంలో అద్భుతం; తిరుమల చరిత్రలో తొలిసారి.. -
ఒంటి పూట బడుల వేళల్లో మార్పు, ఇక నుంచి..!? -
అండగా నిలిచిన భారత్ కు థ్యాంక్స్: ఇరాన్ సంచలన ప్రకటన












Click it and Unblock the Notifications