పోటాపోటీ బంద్లతో అట్టుడుకుతున్న మహబూబ్ నగర్ జిల్లా

ఇదిలా వుంటే, జూపల్లి కృష్ణారావును పోలీసులు అరెస్టు చేసిన వెంటనే ఆయన అనుచరులు విధ్వంసానికి దిగారు. ఐయిజలో బంద్ పాటిస్తున్నారు. బస్సులకు నిప్పంటించారు. ఐయిజ చౌరస్తాలో జూపల్లి అనుచరులు ధర్నాకు దిగారు. ఐయిజలో బంద్ పాటిస్తున్నారు. దుకాణాలు, ఇతర సంస్థలను మూసేశారు. తెలంగాణ రాష్ట్ర సాధన కోసం జూపల్లి కృష్ణారావు మహబూబ్ నగర్ జిల్లాలో పాదయాత్ర చేపట్టారు. ఆయన శనివారం గద్వాల శాసనసభా నియోజకవర్గంలోకి ప్రవేశించాల్సి ఉంది. తన నియోజకవర్గంలో జూపల్లిని అడ్డుకుంటానని డికె అరుణ అంతకు ముందే ప్రకటించారు.












Click it and Unblock the Notifications