ఎస్ఎస్సి ఫలితాల్లో బాలికలదే హవా, హైదరాబాద్ చివరి స్థానం

ఫలితాల్లో బాలురపై బాలికలు పైచేయి సాధించారు. బాలుర ఉత్తీర్ణత 82.1 శాతం కాగా బాలికల ఉత్తీర్ణత శాతం 83.5 శాతం. 444 జడ్పీ పాఠశాలలు, 88 ప్రభుత్వ పాఠశాలల్లో వంద శాతం ఉత్తీర్ణత నమోదయ్యింది. ఈనెలాఖరుకల్లా మార్కుల మెమో అందిస్తామని మంత్రి వెల్లడించారు. జూన్ 18 నుంచి సప్లిమెంటరీ పరీక్షలు నిర్వహించనున్నట్లు మంత్రి తెలిపారు. రీకౌంటింగ్కు ఈనెల 23 నుంచి 15 రోజుల గడువు ఉందని తెలియజేశారు.
ఈ రోజు విడుదలైన పదో తరగతి పరీక్షా ఫలితాల్లో జిల్లాల వారీ ఉత్తీర్ణతా శాతం ఈ విధంగా ఉంది.
కరీంనగర్ - 91.57
గుంటూరు - 91.32
నల్గొండ - 89.89
చిత్తూరు - 88.70
కడప - 87.62
పశ్చిమగోదావరి - 86.72
మహబూబ్నగర్ - 85.83
కృష్ణా - 85.68
మెదక్ -85.58
నిజామాబాద్ - 85.18
వరంగల్ - 84.38
ప్రకాశం - 83.27
తూర్పుగోదావరి - 82.21
ఆదిలాబాద్ - 81.51
విశాఖ - 81.07
ఖమ్మం - 80.83
విజయనగరం - 80.65
నెల్లూరు - 80.63
కర్నూలు - 78.99
శ్రీకాకుళం - 78.17
రంగారెడ్డి - 75.26
హైదరాబాద్ - 72.76
-
భారత్పై అమెరికా దర్యాప్తు. సెక్షన్ 301 ప్రయోగించిన ట్రంప్ -
విద్యా సంస్థలకు రేపు రెండో శనివారం సెలవు రద్దు, ఒంటి పూట బడులపై తాజా నిర్ణయం..!! -
ఈ నెల 15 నుంచి అశుభ దినాలు ప్రారంభం- చేయకూడని కార్యక్రమాలు -
భారతీయులకు భారీ శుభవార్త.. హెచ్-1బీ ఆంక్షలు ఎత్తివేత..?? -
లాక్ డౌన్ లోకి పాకిస్థాన్.. ఇప్పట్లో బయట పడడం కష్టమే..!! -
కుప్పకూలిపోయిన గ్యాస్ బుకింగ్ సిస్టమ్! ఇలా చేస్తేనే గ్యాస్ బుకింగ్ -
హైదరాబాద్ లో మరో అద్దిరిపోయే రైల్వే స్టేషన్ -
అరే.. ఏంట్రా ఇది: శతకోటి దరిద్రాలకు అనంతకోటి ఉపాయాలన్నట్టు -
భారత్ బిగ్ టర్న్: షాక్ ఇచ్చిన చైనా, రష్యా ఐరాస వేదికగా హైడ్రామా -
తెలంగాణా రైతులకు కేంద్రం తీపికబురు! -
విజయవాడ- నిడదవోలు రైల్వే రూట్ లో ఇకపై.. !! -
సాగర్ మీదుగా హైదరాబాద్ టు విజయవాడ ఎక్స్ ప్రెస్ వే












Click it and Unblock the Notifications