సిఎం, జగన్ ఎదురు పడ్డారు: ఎంపీ కూతురి పెళ్లిలో జై జగన్ నినాదాలు

పెళ్లిలో పాల్గొన్న మంత్రులు ఆనం రామనారాయణరెడ్డి, బొత్స సత్యనారాయణ, రఘువీరారెడ్డి, అహ్మదుల్లాలు పెళ్లికి వచ్చినప్పుడు జగన్ పార్టీ కార్యకర్తలు వారిని అడ్డుకొని జై జగన్ అంటూ నినాదాలు చేశారు. దీంతో అక్కడ పరిస్థితి కాస్త కొద్ది సేపు ఉద్రిక్తంగా మారింది.












Click it and Unblock the Notifications