హరికృష్ణ అసహనం ప్రదర్శించలేదు: యనమల రామకృష్ణుడు వివరణ

మహానాడులో ప్రసంగించాలని కోరిన యనమల రామకృష్ణుడి వద్ద హరికృష్ణ తీవ్ర అసహనం వ్యక్తం చేసినట్లు వార్తలు వచ్చిన విషయం తెలిసిందే. అయితే, హరికృష్ణ మహానాడులో ప్రసంగించకుండానే వెళ్లిపోయారు. మహానాడు వేదిక వెనక్కి వెళ్లి తనకు సన్నిహితులైన వల్లభనేని వంశీ, కొడాలి నాని, తదితరులతో హరికృష్ణ మాట్లాడారు. ఆ తర్వాత అక్కడి నుంచి వెళ్లిపోయారు. శుక్రవారం కూడా మధ్యలోనే హరికృష్ణ మహానాడు నుంచి వెళ్లిపోయారు.












Click it and Unblock the Notifications