మహిళా ఐటీ నిపుణులపై కన్నేసిన మహీంద్రా సత్యం

ఎంపికైన వారికి శిక్షణ కార్యక్రమాలు నిర్వహిస్తున్నట్లు తెలిపారు. సెమినార్లు, వర్క్షాప్ల ద్వారా తమ ఆత్మస్త్థెర్యం ఇనుమడిస్తోందని స్టార్టింగ్ ఓవర్ విధానంలోనే నియమితురాలయిన లక్కరాజు మాధవి అనే నిపుణురాలు చెప్పారు. విదేశాల్లోని తమ కార్యాలయాల్లో 55 శాతం అవకాశాలను అక్కడి వారికే మహీంద్రా సత్యం కేటాయిస్తోంది. ఇందులో భాగంగా సింగపూర్లోని ఎన్యూఎస్, మరికొన్ని ప్రసిద్ధ విశ్వవిద్యాలయాలతో ఒప్పందం కుదుర్చుకొంది. ఇంజినీరింగ్ ఉత్తీర్ణులకు మహీంద్రా సత్యంకు చెందిన హైదరాబాద్, మలేసియాల్లోని కేంద్రాల్లో 3 నెలలు శిక్షణ ఇస్తారు.
మాస్టర్కార్డ్తో మహీంద్రా సత్యం ఒప్పందం: మాస్టర్ కార్డ్తో కుదుర్చుకొన్న ఒక ఒప్పందం మేరకు మలేషియాలోని కౌలాలంపూర్లో టెస్టింగ్ సెంటర్ను ఏర్పాటు చేయనున్నట్లు మహీంద్రా సత్యం ప్రకటించింది. ఒప్పందం విలువ ఎంతనేది మహీంద్రా సత్యం వెల్లడించలేదు.
-
'రాత్రి 9 దాటితే నాకు ఆ కోరిక తప్పదు!' -
ఎలక్ట్రిక్ రైస్ కుక్కర్లో వండిన అన్నం తింటున్నారా- ఇది తెలుసుకోవాల్సిందే..!! -
పవన్ కళ్యాణ్ కొత్త మూవీలో "రౌడీ హీరో".. బాక్సాఫీస్ షేక్ పక్కా !! -
గ్యాస్ సిలిండర్ ధరలు మళ్లీ పెంపు, ఈ సారి ఎంత..!? -
వంట గ్యాస్ కొరత వేళ చంద్రబాబు కీలక ఆదేశాలు, రాష్ట్రంలో ఇక నుంచి..!! -
బీజేపీతో విజయ్ పొత్తు? తమిళ రాజకీయాల్లో ఊహించని ట్విస్ట్! -
"గోధుమ రవ్వ ఉప్మా" ఇలా చేస్తే ఇంటిల్లిపాది లొట్టలేయాల్సిందే..! -
నేడు, రేపు ఆకాశంలో ఓ అద్భుతం- డోన్ట్ మిస్ -
'బిడ్డను పెంచడానికి ఆ పనికైనా సిద్ధమే' -
ఎల్లుండే.. `ఉస్తాద్..` ఫ్యాన్స్ కు పండగ -
" ప్లీజ్.. ఆ విషయంలో భారత్ ను అడుక్కుంటున్న అమెరికా " -
ఉస్తాద్ భగత్ సింగ్ నిర్మాతలకు బిగ్ రిలీఫ్- ఏకంగా సుప్రీంకోర్టు స్టే












Click it and Unblock the Notifications