జగన్ గ్రూపు ఎందుకు భయపడుతుంది: మాజీ మంత్రి యనమల

రైతు సమస్యలపై వచ్చే సమావేశాల్లో అవిశ్వాసం పెట్టడానికి తాము సిద్ధమన్నారు. అయితే అవిశ్వాసంపై మిగతా పక్షాల వైఖరి స్పష్టంగా తెలియజేయాలన్నారు. ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డికి దమ్ముంటే అసెంబ్లీ ప్రత్యేక సమావేశాలు ఏర్పాటు చేయాలని డిమాండ్ చేశారు. ప్రత్యేక తెలంగాణ రాష్ట్రంపై మా పార్టీ సలహాలు వద్దన్న వారు విభజనపై సత్వరమే నిర్ణయం ఎందుకు తీసుకోవడం లేదని కాంగ్రెసు పార్టీని ఉద్దేశించి ప్రశ్నించారు.












Click it and Unblock the Notifications