చిదంబరం తెలంగాణ వ్యాఖ్యపై టిడిపి అధినేత చంద్రబాబు రుసరుసలు

కాంగ్రెస్లో ఒకాయన ఉచిత సలహాలు వద్దంటారని, ఇంకో ఆయన ఇంకోటి అంటారని విమర్శించారు. ఇప్పటివరకూ తెలుగుదేశం పార్టీని విమర్శించిన తెరాస నేతల్లోనూ కొందరు కాంగ్రెస్దే నిర్ణయ బాధ్యత అంటున్నారని, గతంలో శాసనమండలి బిల్లు ప్రవేశపెట్టలేదా? అని అడుగుతున్నారన్నారు. కేంద్రం ఏ నిర్ణయం తీసుకున్నా కట్టుబడి ఉంటారా? అన్న ప్రశ్నకు ఇక్కడున్న విలేకరులంతా ఏ నిర్ణయం అయినా సరే కట్టుబడి ఉంటారా? అని ప్రశ్నించారు. దీనిపై మళ్లీ ప్రశ్నించగా.. ''అందరికీ ఆమోదయోగ్యమైన నిర్ణయం తీసుకుంటామని చిదంబరం అన్నారని, అలాంటి నిర్ణయమే తీసుకోవాలి'' అని బదులిచ్చారు.












Click it and Unblock the Notifications