కేబుల్ వ్యవస్థ జాతీయీకరణ: సన్ టివి ఆధిపత్యానికి జయ చెక్!

డిఎంకె చేపట్టిన ఆరోగ్యశ్రీ పథకాన్ని కూడా ఆమె రద్దు చేసింది. అయితే త్వరలో కొత్త ఆరోగ్యశ్రీ పథకం తీసుకు వస్తానని ప్రకటించింది. ఇక డిఎంకె హయాంలో నిర్మించిన కొత్త సచివాలయ భవనంలోని అవకతవకలపై విచారణ కమిషన్ను నియమించింది. మొత్తానికి జయ ముఖ్యమంత్రి అయిన తర్వాత డిఎంకె ప్రభుత్వంపై తన ప్రతీకారాన్ని తీర్చుకునే దిశల వెళుతున్నట్టుగా కనిపిస్తోంది.












Click it and Unblock the Notifications