చెడు స్నేహాలు చేస్తే కష్టాలు: కాంగ్రెసుపై కరుణానిధి పరోక్ష విమర్శలు

తమిళనాడు ముఖ్యమంత్రి జయలలిత డిఎంకె పథకాలను, కార్యక్రమాలపై కొరడా ఝులిపంచడమే కాకుండా కేబుల్ టీవి కార్యక్రమాలను జాతీయికరణ చేయడంపై మాజీ ఉపముఖ్యమంత్రి స్టాలిన్ స్పందించారు. తమపై ప్రతీకారేచ్ఛతోనే జయలలిత ఇలాంటి కార్యక్రమాలు చేపడుతుందని ఆరోపించారు. కొత్త సచివాలయ నిర్మాణ అవకతవకలపై విచారణ కమిషన్ ఏర్పాటు చేయడాన్ని కూడా ఆయన తప్పుపట్టారు. ఇలాంటి విచారణలు ఎన్నో చూశామని అన్నారు.












Click it and Unblock the Notifications