వైయస్ జగన్ వైయస్సార్ కాంగ్రెసు పార్టీ నేత కొణతాలకు సిఎం క్లాస్

దానితో ఆగకుండా ''రైతులకు, మహిళలకు ఇస్తున్న వడ్డీ రాయితీ విషయంలోనూ ప్రభుత్వం ఏం చేస్తోందో తెలుసా? రుణం తీసుకున్న వారు ఒక్క రూపాయి బకాయి చెల్లించకపోయినా.. ప్రభుత్వం రూ.650 కోట్ల నిధులను విడుదల చేస్తోంది. దీన్ని బట్టి ప్రభుత్వం ఏం చేస్తోందో తెలుసుకోవాలి. తెలుసుకోకుండా ప్రభుత్వం ఏమీ చేయలేదంటే ఎలా? మీరూ మంత్రిగా చేశారుగా!!'' అని ఆయన అన్నారు.












Click it and Unblock the Notifications