వైయస్ జగన్ వైయస్సార్ కాంగ్రెసు పార్టీ నేత కొణతాలకు సిఎం క్లాస్
దానితో ఆగకుండా ''రైతులకు, మహిళలకు ఇస్తున్న వడ్డీ రాయితీ విషయంలోనూ ప్రభుత్వం ఏం చేస్తోందో తెలుసా? రుణం తీసుకున్న వారు ఒక్క రూపాయి బకాయి చెల్లించకపోయినా.. ప్రభుత్వం రూ.650 కోట్ల నిధులను విడుదల చేస్తోంది. దీన్ని బట్టి ప్రభుత్వం ఏం చేస్తోందో తెలుసుకోవాలి. తెలుసుకోకుండా ప్రభుత్వం ఏమీ చేయలేదంటే ఎలా? మీరూ మంత్రిగా చేశారుగా!!'' అని ఆయన అన్నారు.
Comments
konathala ramakrishna ysr congress kiran kumar reddy congress hyderabad కొణతాల రామకృష్ణ వైయస్సార్ కాంగ్రెసు కిరణ్ కుమార్ రెడ్డి కాంగ్రెసు హైదరాబాద్
English summary
CM Kiran Kumar Reddy took class to YSR Congress party leader YS Jagan, when the later presented a memorandum on farmers issues.
Story first published: Friday, June 3, 2011, 8:26 [IST]