మిలిటెంట్ తరహా ఉద్యమం: ఆజాద్ వ్యాఖ్యలపై ఎర్రబెల్లి, ఈటెల మండిపాటు

గులాం నబీ ఆజాద్ వ్యాఖ్యలతో కాంగ్రెసు పార్టీ నిజస్వరూపం బయట పడిందని ఎర్రబెల్లి ధ్వజమెత్తారు. ఇప్పటికైనా తెలంగాణ ప్రాంతానికి చెందిన ప్రజాప్రతినిధులు అందరూ కలిసి పార్టీలకు అతీతంగా పోరాడాలని ఆయన సూచించారు. టిఆర్ఎస్ అధ్యక్షుడు కె చంద్రశేఖరరావు, తెలంగాణ ఐక్య కార్యాచరణ సమితి చైర్మన్ కోదండరాం ఎన్నో తప్పులు చేశారని ఆయన ఆరోపించారు.












Click it and Unblock the Notifications