మీడియా తెలంగాణపై స్వారీ చేసింది, చరిత్రను వక్రీకరించారు: కెసిఆర్

తాము కేవలం భౌగోళిక తెలంగాణ కోసమే కాదు, భవిష్యత్తు తెలంగాణ నిర్మాణానికి కూడా పని చేయాల్సిన అవసరం ఉందని ఆయన అన్నారు. దోపిడీకి, వివక్షకు, అణచివేతలకు గురవుతున్న పక్షాన పత్రిక నిలుస్తుందని ఆయన అన్నారు. ప్రజల పత్రికగా దీన్ని నిలబెట్టాలని ఆయన సూచించారు. నమస్తే తెలంగాణ పత్రిక తెలంగాణలో నెంబర్ వన్ పత్రిక అవుతుందని ఆయన అన్నారు. ఉర్దూ దినపత్రికను కూడా తాము రంజాన్కల్లా తెస్తామని ఆయన అన్నారు.












Click it and Unblock the Notifications