బొత్స సత్యనారాయణ ఎంపికతో జగన్ స్పీడ్కు చెక్: పితాని

కాగా కడప జిల్లాలోని రిమ్స్ ఆసుపత్రి తాత్కాలిక వైద్యులు తమకు జీతాలు సరిగా అందడం లేదని ఆందోళన చేశారు. వారి సమస్యను అడిగి తెలుసుకోవడానికి మంత్రి అహ్మదుల్లా రిమ్స్కు వెళ్లారు. తాత్కాలిక ఉద్యోగులు అహ్మదుల్లాని నిలదీశారు. వారి ఆందోళనకు స్పందించిన అహ్మదుల్లా జీతాలు సక్రమంగా అందేలా చర్యలు తీసుకుంటానని హామీ ఇచ్చారు.












Click it and Unblock the Notifications