వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

నా సంపాదనపై సిబిఐ విచారణ వద్దు: హైకోర్టుకు వైయస్ జగన్

By Pratap
|
Google Oneindia TeluguNews

YS Jagan
హైదరాబాద్ : తన సంపాదనకు సంబంధించి శాసనసభ్యుడు శంకర్‌రావు రాసిన లేఖ, తెలుగుదేశం పార్టీ నేతలు ఎర్రన్నాయుడు తదితరులు, న్యాయవాది షేర్వాణి దాఖలు చేసిన పిటిషన్‌లు విచారణార్హం కాదంటూ మంగళవారం వై.ఎస్‌.జగన్‌ హైకోర్టుకు నివేదించారు. ఆయనకు చెందిన సాండూర్‌ పవర్‌ ప్రాజెక్టు, జగతి పబ్లికేషన్స్‌లు కూడా కోర్టుకు ఇదే విషయాన్ని తెలిపాయి.

కేవలం రాజకీయ దురుద్దేశాలతో దాఖలు చేసిన పిటిషన్‌లపై విచారణ చేపట్టడం తగదన్నారు. ఆస్తులకు సంబంధించిన ఆరోపణలు, ఇతర వ్యవహారాలపై ఈడీ ఇప్పటికే విచారణ చేపట్టిందని,సీబీఐ విచారణ అవసరం లేదని తెలిపారు. ఎమ్మెల్యే శంకర్‌రావు హైకోర్టుకు లేఖ రాసిన తరువాతే ఆయనకు మంత్రి పదవి లభించిందన్నారు. ఈ పిటిషన్‌లను కొట్టివేయాలని కోరారు.

English summary
YSR Congress party president YS Jagan has appealed to High Court that it is not necessary to order for CBI enquiry on his properties.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X