వైయస్ జగన్ వల్ల ఎలాంటి సమస్య లేదు: బొత్స సత్యనారాయణ

స్థానికసంస్థల ఎన్నికలు నిర్వహించేందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉందని మంత్రి అనం రాంనారాయణరెడ్డి తెలిపారు. గతంలో నిర్వహించిన విధంగానే స్థానికసంస్థల ఎన్నికలు నిర్వహిస్తామని ఆయన విడిగా మీడియా ప్రతినిధుల సమావేశంలో అన్నారు. పీసీసీ అధ్యక్షుడు బొత్స జోడు పదవుల విషయం అధిష్టానం నిర్ణయిస్తుందన్నారు.












Click it and Unblock the Notifications