వట్టి చేతులతో తిరిగి వస్తే అంతే: టి-ఎంపీలకు హరీష్ రావు హెచ్చరిక

కాగా రాష్ట్రంలో వ్యవసాయ రంగానికి పూర్తిస్థాయిలో మంత్రి లేక పోవడం బాధాకరం అన్నారు. రాష్ట్ర ప్రభుత్వం రైతులను భిక్షగాళ్లుగా మార్చి వేసిందని ఆరోపించారు. విత్తన సరఫరా కేంద్రాల్లో రైతులు బారులు తీరినా విత్తనాలు సరఫరా కావడం లేదన్నారు. విత్తనాల కోసం శుక్రవారం తెలంగాణ వ్యాప్తంగా టిఆర్ఎస్ ఆధ్వర్యంలో ధర్నాలు, ఆందోళనలు నిర్వహిస్తామన్నారు.












Click it and Unblock the Notifications