నేను పాలు, కూరగాయలే అమ్ముకుంటున్నా: జగన్పై బాబు విమర్శ

అందుకు చిత్తురూ జిల్లా నుండే శ్రీకారం చుడతానని చెప్పారు. తాను ఎప్పుడూ వ్యవసాయం దండుగ అనలేదన్నారు. 15, 16 తేదీల్లో రాష్ట్ర పార్టీ వర్క్ షాప్ నిర్వహిస్తున్నట్టు చెప్పారు. వచ్చే ఎన్నికల్లో పార్టీ ఘన విజయం సాధించడం ఖాయమన్నారు. నాపై కాంగ్రెసు, వైయస్ఆర్ కాంగ్రెసు పార్టీలు దుష్ప్రచారం చేస్తున్నాయని ఆరోపించారు. అసెంబ్లీ సమావేశాల్లో ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి ప్రభుత్వంపై అవిశ్వాస తీర్మానం ప్రవేశ పెడతామని స్పష్టం చేశారు. కిరణ్ దద్దమ్మ అన్నారు. రైతుల సమస్యలను తీర్చడానికి త్వరలో ఓ కమిటీని వేస్తామని చెప్పారు.












Click it and Unblock the Notifications