చెన్నై వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

కరుణానిధి కలర్ టీవీ పథకాన్ని రద్దు చేసిన తమిళ సిఎం జయలలిత

By Pratap
|
Google Oneindia TeluguNews

Jayalalitha
చెన్నై: తమిళనాడు ప్రజలకు ఇక ఉచితంగా కలర్ టీవీలు అందవు. కరుణానిధి నాయకత్వంలోని డిఎంకె ప్రతిష్టాత్మకమైన పథకం ఉచిత కలర్ టీవీ పంపిణీని ముఖ్యమంత్రి జయలలిత ప్రభుత్వం రద్దు చేసింది. మిగిలిన టీవీలను పాఠశాలలకు, అనాథాశ్రమాలకు, ప్రాథమిక విద్యాకేంద్రాలకు అందజేస్తారు. గత ఐదేళ్లలో డిఎంకె ప్రభుత్వం ఉచితంగా 1.6 కోట్ల ఉచిత టీవీలను అందించింది. వాటి విలువ దాదాపు 4 వేల కోట్ల రూపాయలు ఉంటుంది.

వేయి కోట్ల రూపాయలతో జరిగిన శాసనసభా సముదాయ నిర్మాణంలో జరిగిన అక్రమాలపై విచారణ సంఘాన్ని ఏర్పాటు చేయాలని ఈ వారం మొదట్లో జయలలిత ప్రభుత్వం నిర్ణయించింది. డిఎంకె ఎన్నో విచారణ సంఘాలను చూసిందని, తాము ఆందోళన చెందడం లేదని, దాన్ని తాము ఎదుర్కుంటామని డిఎంకె శాసనసభా పక్ష నేత, మాజీ డిప్యూటీ ముఖ్యమంత్రి ఎంకె స్టాలిన్ అన్నారు.

English summary
There will be no free colour TVs for the people of Tamil Nadu, as Jayalalitha today scrapped the DMK's most popular programme.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X