తెరుచుకున్న యజుర్వేద మందిరం: మీడియాకు, పోలీసులకు నో ఎంట్రీ

ట్రస్టు సభ్యులు అయిన ఎస్వీ గిరి, చక్రవర్తి, రత్నాకర్, శ్రీనివాసన్తో పాటు సత్యసాయి బాబా వ్యక్తిగత సహాయకుడు సత్యజిత్ మాత్రమే లోనికి వెళ్లారు. యజుర్వేద మందిరంలో ఏం ఏం ఉన్నాయో వారు చూస్తున్నారు. అయితే పోలీసులను, మీడియాను ఎవరినీ అనుమతించక పోవడం అనుమానాలకు దారి తీస్తోంది. యజుర్వేద మందిరాన్ని సభ్యులు పరిశీలించిన అనంతరం మీడియా ముందుకు వచ్చి వివరించే అవకాశం ఉంది. కాగా ట్రస్టుకు సంబంధించిన అన్ని ఆస్తులు యజుర్వేద మందిరంలోనే ఉన్నట్లు వాదనలు వినిపిస్తున్న విషయం తెలిసిందే.
More From
-
మూడు పండుగలకు రెగ్యులర్ గా మూడు ఉచిత సిలిండర్ల పంపిణీ + రూ.2,000 -
Tamil Nadu Polls: సర్వేల షాక్ తో విజయ్ బిగ్ టర్న్..! తుది దశలో తాజా ప్లాన్..! -
ఎన్నికల వేళ విజయ్ సమర్థతను తేల్చేసిన పవన్..!! -
ఇలా చేస్తే అమరావతి గొడవ క్లోజ్..! మావిగన్ వేళ చంద్రబాబుకు సాయిరెడ్డి ఐడియా..! -
Amaravati: సాయిరెడ్డి సలహాపై స్పందించిన టీడీపీ..! బహిరంగ లేఖ..! -
ఆర్టీసీ బస్సు ఛార్జీల్లో మార్పులు, కొత్త రేట్లు ఇలా..!! -
అలిపిరి నుంచిప్రత్యేకంగా 11 లేన్ల రహదారి- టోల్ గేట్ సమూల పునరుద్ధరణ? -
పసిడికి భారీ డిమాండ్: కుప్పలు తెప్పలుగా -
రైతులకు ఏపీ ప్రభుత్వం గుడ్ న్యూస్, పథకాలు ఇక నుంచి..!! -
సమ్మర్ లో ఈ హిల్ స్టేషన్ కు వెళ్తే.. మళ్లీ తిరిగి రావాలనిపించదు..! -
US Blockade: అమెరికాకు బిగ్ షాక్..! తేలిపోయిన హార్ముజ్ దిగ్బంధం..! -
జగన్, షర్మిల సహా వారికి చంద్రబాబు లేఖ - కీలక విజ్ఞప్తి..!!












Click it and Unblock the Notifications