వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

జగన్ వ్యాఖ్యలు విడ్డూరం, వైయస్ కాంగ్రెసు సభ్యుడు: రఘువీరా

By Srinivas
|
Google Oneindia TeluguNews

Raghuveera Reddy
అనంతపురం: దివంగత ముఖ్యమంత్రి వైయస్ రాజశేఖరరెడ్డి అప్పుడు, ఇప్పుడు, ఎప్పుడూ కాంగ్రెసు సభ్యుడే అని మంత్రి రఘువీరారెడ్డి ఆదివారం అన్నారు. వైయస్ఆర్ కాంగ్రెసు పార్టీ శాశ్వత సభ్యుడు అన్నారు. ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి ప్రభుత్వాన్ని విమర్శిస్తున్న వైయస్ఆర్ కాంగ్రెసు పార్టీ అధ్యక్షుడు వైయస్ జగన్మోహన్ రెడ్డి, ఆయన పార్టీ నేతలు వైయస్ ప్రవేశ పెట్టిన ఏ యే పథకాలు ఆగి పోయాయో చెప్పాలన్నారు.

వైయస్ ఫోటో, పేరుపై హక్కు తమకే ఉందన్నట్టు జగన్ మాట్లాడటం విడ్డారమన్నారు. పుట్టపర్తిలోని ప్రశాంతి నిలయంలో జరుగుతున్న విషయంపై ప్రభుత్వం దృష్టి సారిస్తుందన్నారు. ప్రశాంతి నిలయంలో డబ్బులు తరలి పోకుండా ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందని చెప్పారు.

English summary
Minister Raghuveera Reddy said today that YS Rajasekhar Reddy is congress property for ever.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X