జగన్ అనంతపురం జిల్లా ఓదార్పు యాత్రలో ఇద్దరు శాసనసభ్యులు

ఉప ఎన్నికల సందర్భంగా మంత్రులంతా కడప నియోజకవర్గంలో ప్రజలు తనను భారీ మెజారిటీతో గెలిపించారని, వైయస్ అభిమానులను మంత్రులు మార్చలేకపోయారని ఆయన అన్నారు. వైయస్సార్ చేపట్టిన సంక్షేమ పథకాలే తమను గెలిపిస్తాయని ఆయన అన్నారు. వైయస్ బతికి ఉంటే తాను ఇటువంటి కాంగ్రెసు పార్టీలో ఉన్నానా అని బాధపడి ఉండేవారని ఆయన అన్నారు. తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు కాంగ్రెసు పెద్దలతో కుమ్మక్కయ్యారని ఆయన ఆరోపించారు.












Click it and Unblock the Notifications