తెలంగాణ వస్తుందని లగడపాటి రాజగోపాల్ భయపడుతున్నారు: గండ్ర

హైదరాబాదులో తెలంగాణవాదం బలంగా ఉందని వంటూ వార్పూ కార్యక్రమం ద్వారా తేలిపోయిందని ఆయన అన్నారు. సీమాంధ్ర ప్రజలు రాష్ట్ర విభజనను సమర్థిస్తున్నారని, హైదరాబాదుపై మోజు పడిన కొంత మంది సీమాంధ్ర పెట్టుబడిదారులు మాత్రమే విభజనను వ్యతిరేకిస్తున్నారని ఆయన అన్నారు. తెలంగాణ అంశంపై సీమాంధ్ర నాయకులు ఢిల్లీ వెళ్లవచ్చునని, తమ వాదనను వారు వినిపించవచ్చునని ఆయన అన్నారు.












Click it and Unblock the Notifications