తెరాస కార్యకర్తలను చితకబాదిన ఎమ్మెల్యే, దేవేందర్పై దాడికి యత్నం

మహబూబ్నగర్ రోడ్లు, భవనాల అతిథి గృహం వద్ద తెరాస కార్యకర్తలు గుడ్లతో దాడి చేయడానికి ప్రయత్నించారని ఆరోపిస్తున్నారు. దేవేందర్ గౌడ్ చేత జై తెలంగాణ నినాదాలు చేయించారు. తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడితో జై తెలంగాణ అనిపించాలని తెరాస కార్యకర్తలు డిమాండ్ చేయడానికి అక్కడికి వచ్చారు. దేవేందర్ గౌడ్ వచ్చారని తెలిసి తెరాస కార్యకర్తలు అక్కడికి వచ్చారు. తెరాస కార్యకర్తలను పోలీసులు అరెస్టు చేశారు. విద్యార్థులపై దాడిని తెరాస నాయకులు ఖండించారు.
More From
-
భారత్పై అమెరికా దర్యాప్తు. సెక్షన్ 301 ప్రయోగించిన ట్రంప్ -
విద్యా సంస్థలకు రేపు రెండో శనివారం సెలవు రద్దు, ఒంటి పూట బడులపై తాజా నిర్ణయం..!! -
ఈ నెల 15 నుంచి అశుభ దినాలు ప్రారంభం- చేయకూడని కార్యక్రమాలు -
భారతీయులకు భారీ శుభవార్త.. హెచ్-1బీ ఆంక్షలు ఎత్తివేత..?? -
లాక్ డౌన్ లోకి పాకిస్థాన్.. ఇప్పట్లో బయట పడడం కష్టమే..!! -
కుప్పకూలిపోయిన గ్యాస్ బుకింగ్ సిస్టమ్! ఇలా చేస్తేనే గ్యాస్ బుకింగ్ -
హైదరాబాద్ లో మరో అద్దిరిపోయే రైల్వే స్టేషన్ -
అరే.. ఏంట్రా ఇది: శతకోటి దరిద్రాలకు అనంతకోటి ఉపాయాలన్నట్టు -
భారత్ బిగ్ టర్న్: షాక్ ఇచ్చిన చైనా, రష్యా ఐరాస వేదికగా హైడ్రామా -
తెలంగాణా రైతులకు కేంద్రం తీపికబురు! -
విజయవాడ- నిడదవోలు రైల్వే రూట్ లో ఇకపై.. !! -
సాగర్ మీదుగా హైదరాబాద్ టు విజయవాడ ఎక్స్ ప్రెస్ వే












Click it and Unblock the Notifications