సత్యసాయి బాబాకు ఆలస్యంగా వైద్య సేవలు, రాహుకాలం పేరుతో..

బాబాను చూసేందుకు బంధువులను కూడా అనుమతించలేదన్నారు. పది రోజుల అనంతరం బంధువుల ఒత్తిడి మేరకు కొందరిని మాత్రమే అనుమతించారని ఆమె తెలిపారు. సత్యసాయి సెంట్రల్ ట్రస్టు సభ్యులు తప్పులు చేసినట్లు రుజువైతే న్యాయపరంగా చట్టం తగు చర్యలు తీసుకుంటుందని చెప్పారు. ట్రస్టు సభ్యులందరూ ఉన్నత భావాలు కలిగిన వ్యక్తులేనన్నారు.
ట్రస్టు సభ్యుల నుంచి తనకు ప్రాణహాని ఉందని చేతన రాజు అన్నారు. ట్రస్టులోని అవకతవకలపై ఎంతటి వారిపైనైనా చర్యలు తీసుకోవాలని తాను డిమాండు చేశానని, అయితే ఈ వ్యాఖ్యలు ఏ ఒక్కరినో ఉద్దేశించి చేసినవి కావని వివరించారు. యజుర్మందిరం తలుపులు తెరిచే సమయంలో కూడా తమకు ఎలాంటి ఆహ్వానం లేదన్నారు.
More From
-
సికింద్రాబాద్ స్టేషన్ సిద్దం, ప్రధాని మోదీ ప్రారంభం - ముహూర్తం ఫిక్స్..!! -
మకరరాశి వార్షిక జాతకం ఇలా.. ఈ ఏడాది విశేష లాభాలు! -
రైతు భరోసా నిధులు జమ కాలేదా, ఇలా చేయండి- వెంటనే..!! -
విజయ్కు షాకిచ్చిన సర్వే!: ఆ పార్టీకి 180+ సీట్లు -
"నాకు అమ్మా నాన్న లేరు సార్ మీరే నాకు అమ్మా నాన్న.. పాస్ చేయండి సార్" -
తెలంగాణ ఉద్యోగులకు సర్కార్ గుడ్ న్యూస్-అసెంబ్లీలో ప్రకటన..! -
సికింద్రాబాద్- విశాఖ ఎక్స్ ప్రెస్ ఇక విజయవాడ వెళ్లదు- డైవర్షన్ రూట్ -
తెలంగాణ నుంచి తిరుపతి వెళ్లే వారికి గుడ్ న్యూస్.. అందుబాటులోకి కొత్త ఎన్ హెచ్ 565 -
చైనా బంగారు కవచం.. ప్రపంచ ఆర్థిక వ్యవస్థలో ప్రకంపనలు! -
ఆ భూములు ఇక వారికే, నిషేధం ఎత్తివేత - ప్రభుత్వం సంచలన ఉత్తర్వులు..!! -
అమెరికాలో విమాన ప్రమాదం: రన్ వే పై అడ్డంగా -
కొంపలు అంటుకున్నాయ్: 4 నెలల కనిష్టానికి బంగారం ధరలు












Click it and Unblock the Notifications