మృతదేహం వద్ద రాజకీయాలా, కడసారి చూడలేకపోయాం: ఎర్రబెల్లి ఆవేదన
జయశంకర్ మృతి కారణంగా తెలంగాణ ఐక్య కార్యాచరణ సమితి మూడు రోజుల సంతాపదినంగా ప్రకటించిందని కాబట్టి తాను తలపెట్టిన ఆందోళనలను ప్రస్తుతానికి వాయిదా వేస్తున్నట్లు ప్రకటించారు. సంతాప దినాలు కొనసాగుతున్నందున ఆందోళనలు ప్రస్తుతానికి వాయిదా వేస్తున్నామని 25 తారీఖున ఆందోళనలు చేపడతామని చెప్పారు. కాగా 23, 24 తేదీలలో టిడిపి ఆందోళనలు తలపెట్టనున్నట్లు గతంలో ప్రకటించిన విషయం తెలిసిందే.
Comments
errabelli dayakar rao telangana jayashankar warangal hyderabad ఎర్రబెల్లి దయాకర రావు తెలంగాణ జయశంకర్ వరంగల్ హైదరాబాద్
English summary
TDP MLA Errabelli Dayakar Rao blamed TRS party for obstruct them to see professor Jayashankar dead body.
Story first published: Wednesday, June 22, 2011, 17:48 [IST]