అవన్నీ ఊహాగానాలే, పార్టీని వీడను: బిజెపి సీనియర్ నేత గోపినాథ్ ముండే

కాగా అంతకుముందు గోపీనాథ్ ముండే కాంగ్రెసు పార్టీకి దగ్గరువుతున్నట్లుగా వార్తలు వచ్చాయి. ఆయన కాంగ్రెసులో చేరడానికి మానసికంగా సిద్దమయ్యారని, ఇందుకోసం ఆయన మంగళవారం రాత్రి ముంబయి నుండి న్యూఢిల్లీ వచ్చిన ముండే బిజెపి నేతలను ఎవరినీ కలవకుండా కేవలం కాంగ్రెసు నేతలను మాత్రమే కలిశారని వార్తలు వచ్చాయి. గోపీనాథ్ ముండే మనసు కాంగ్రెసు వైపు లాగుతుందని పేరు చెప్పడానికి ఇష్టపడని ఓ బిజెపి సీనియర్ నాయకుడు చెప్పినట్టు వార్తలు వచ్చాయి. మహారాష్ట్ర ముఖ్యమంత్రి పృథ్విరాజ్ చవాన్తో కలిసి గోపీనాథ్ ముండే ఏఐసిసి అధ్యక్షురాలు సోనియాగాంధీ రాజకీయ సలహాదారు అహ్మద్ పటేల్ను కలిసినట్లుగా కూడా ఊహాగానాలు వచ్చాయి.
More From
-
బెంగాల్ టైగర్ ఎవరో తేల్చేసిన సర్వేలు.. దీదీ మళ్లీ సీఎం అవుతారా? -
తులా రాశి, వృశ్చిక రాశి ఏప్రిల్ నెల జాతక ఫలం -
PM Modi: అన్నింటికీ సిద్దం అయిపోండి..! ప్రధాని మోడీ షాకింగ్ పిలుపు..! -
బంగారం ధరలు అధోగతి- కనీవినీ ఎరుగనంత పతనం -
సికింద్రాబాద్ స్టేషన్ సిద్దం, ప్రధాని మోదీ ప్రారంభం - ముహూర్తం ఫిక్స్..!! -
మకరరాశి వార్షిక జాతకం ఇలా.. ఈ ఏడాది విశేష లాభాలు! -
రైతు భరోసా నిధులు జమ కాలేదా, ఇలా చేయండి- వెంటనే..!! -
విజయ్కు షాకిచ్చిన సర్వే!: ఆ పార్టీకి 180+ సీట్లు -
"నాకు అమ్మా నాన్న లేరు సార్ మీరే నాకు అమ్మా నాన్న.. పాస్ చేయండి సార్" -
తెలంగాణ ఉద్యోగులకు సర్కార్ గుడ్ న్యూస్-అసెంబ్లీలో ప్రకటన..! -
సికింద్రాబాద్- విశాఖ ఎక్స్ ప్రెస్ ఇక విజయవాడ వెళ్లదు- డైవర్షన్ రూట్ -
తెలంగాణ నుంచి తిరుపతి వెళ్లే వారికి గుడ్ న్యూస్.. అందుబాటులోకి కొత్త ఎన్ హెచ్ 565












Click it and Unblock the Notifications