నా భార్యకు ఇతరులతో సంబంధం, ప్రియుడితో కలిసి కిడ్నాప్: ఎన్నారై

మే 1న చర్చికి తాను రమ్మన్నా సాహితీ రాలేదని, మధ్యాహ్నం ఇంటికొచ్చేసరికి ఇం టికి తాళం వేసి ఉందని నా భార్య చెబుతోందని ఫిర్యాదులో పేర్కొన్నా రు. దీనిపై పోలీసు కేసు పెట్టమన్నా తాత్సారం చేసిందని, విశాఖలో ఉంటున్న తన తల్లి అన్నపూర్ణమ్మతో మే 4న పాలకొల్లు పోలీసుస్టేషన్ లో ఫిర్యాదు చేయించాచని తెలిపారు. 50 రోజులైనా సాహితీ జాడలేదని, తన భార్య, ఆమె తాజా ప్రియుడిపైనే అనుమానంగా ఉందని తెలిపారు. దీనిపై దర్యాప్తు చేయించి కూతురి జాడ తెలియజేయగలరని ఆ ఫిర్యాదులో వెంకటరమణ పేర్కొన్నారు. స్థానిక పోలీసులను తన భార్య, ఆమె ప్రియుడు మేనేజ్ చేస్తున్నారని ఆయన అనుమానం వెలిబుచ్చారు. దీనిపై స్పందించిన హెచ్చార్సీ తాత్కాలిక చైర్పర్సన్ కాకుమాను పెదపేరిరెడ్డి, ఈ ఉదంతంపై దర్యాప్తు జరిపి సమగ్ర నివేదిక సమర్పించమని పశ్చిమగోదావరి జిల్లా ఎస్పీని ఆదేశించారు.
More From
-
తులా రాశి, వృశ్చిక రాశి ఏప్రిల్ నెల జాతక ఫలం -
సికింద్రాబాద్ స్టేషన్ సిద్దం, ప్రధాని మోదీ ప్రారంభం - ముహూర్తం ఫిక్స్..!! -
తెలంగాణ నుంచి తిరుపతి వెళ్లే వారికి గుడ్ న్యూస్.. అందుబాటులోకి కొత్త ఎన్ హెచ్ 565 -
బంగారం ధరలు అధోగతి- కనీవినీ ఎరుగనంత పతనం -
PM Modi: అన్నింటికీ సిద్దం అయిపోండి..! ప్రధాని మోడీ షాకింగ్ పిలుపు..! -
సికింద్రాబాద్- విశాఖ ఎక్స్ ప్రెస్ ఇక విజయవాడ వెళ్లదు- డైవర్షన్ రూట్ -
ప్రతీ ఇంటికీ రెండు ఫ్రీ గ్యాస్ సిలెండర్లు-ఇరాన్ వార్ వేళ సర్కార్ ఆఫర్..! -
రైతు భరోసా నిధులు జమ కాలేదా, ఇలా చేయండి- వెంటనే..!! -
మకరరాశి వార్షిక జాతకం ఇలా.. ఈ ఏడాది విశేష లాభాలు! -
ఏపీలో ఉద్యోగులకు సర్కార్ గుడ్ న్యూస్..! ఇకపై ఈ మార్పు..! -
తమిళనాడులో సీన్ రివర్స్-తాజా సర్వేలో హోరాహోరీ-ఎడ్జ్ మాత్రం..! -
విజయ్కు షాకిచ్చిన సర్వే!: ఆ పార్టీకి 180+ సీట్లు












Click it and Unblock the Notifications